భార్యను ఏ భర్త కూడా పశువులా చూడకూడదని, ఆమెకు గౌరవంతో జీవించే పూర్తి హక్కు ఉందని సూప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహహింస కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం చేసిన...
నైరుతి బంగాళాఖాతంలో, ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతున్న ఈ అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం...
తెలంగాణలో విద్యా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి A. Revanth Reddy వెల్లడించారు. విదేశాల్లో అమలవుతున్న అత్యుత్తమ విద్యావిధానాలను అధ్యయనం చేయడానికి ఇప్పటికే...
కుటుంబం అంటేకేవలం నాలుగు గోడల మధ్య జీవనం కాదని తెలుసుకోండి,నాలుగు హృదయాలుఒకే స్పందనగా కొట్టుకునే స్నేహసౌధంగా భావించండి॥
ఒకటిగా ఉండండి— వాన గాలులెన్ని విరుచుకుపడ్డావేర్లు విడనాడని వృక్షంలా నిలబడండి,విపత్తులు ఎన్ని ఎదురైనావిడిపోని వెలుగులా నిలవండి॥
ఒకేతాటిపై...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల యూరప్ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన చేపడుతున్న...
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన, హౌస్ హోల్డ్ సర్వే ప్రక్రియపై తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే ఫారమ్ల రూపకల్పనలోనే బీసీ...
తెలంగాణ రాష్ట్రంలో మహిళల హక్కుల పరిరక్షణ, సాధికారత మరియు సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు కొత్త ఛైర్పర్సన్తో పాటు...