తెలంగాణ రాష్ట్రంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. గత నెల రోజులుగా భానుడి భగభగలకు జనం అల్లాడిపోతుండగా, ఇప్పుడు ఎండల తీవ్రత మరింత పెరగనుందన్న వార్త ప్రజలను కలవరపెడుతోంది. రాబోయే ఐదు రోజుల పాటు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఆక్వా రంగంపై ఫీడ్ కంపెనీలు ధరల భారాన్ని మోపడం పట్ల రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. రొయ్యల మేత ధరలను కంపెనీలు ఇష్టానుసారంగా...
దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు హాజరైన నీట్ పరీక్ష మరోసారి ప్రస్తుత విద్యా వ్యవస్థలోని తీవ్రమైన లోపాలను బయటపెట్టిందని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) విమర్శించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు...
బంగ్లాదేశ్లో ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు అరెస్టు వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ అంశంపై...
ఈరోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పాల్గొని కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ భవిష్యత్తు, ఆర్థిక స్వావలంబన...
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు హైకోర్టు వరకు చేరింది....
హనుమాన్ జయంతి సందర్భంగా వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని లల్వని నగర్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు, హోమం, హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ క్యానం...