ఆఫ్రికా దేశాల్లో మళ్లీ ఎబోలా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా వైరస్ దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉండటంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ...
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే మండిపోతున్న ఎండలతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా...
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు గురువారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కాళేశ్వర క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది....
మహిళా రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే ప్రయత్నాలను దేశ ప్రజలు సహించరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళలకు చట్టసభల్లో 33...
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) యాజమాన్యం భారీ షాక్ ఇచ్చింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన కీలక మ్యాచ్ సందర్భంగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడిపై...
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నం నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊతమిచ్చింది. నగర మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. అర్బన్ ఛాలెంజ్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ను రాష్ట్రంలోనే అత్యాధునిక పారిశ్రామిక, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి మౌలిక...