సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లో ఘోర ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో వెళ్లిపోయిందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో...
ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అంశం మరో కీలక మలుపు తిరిగిన నేపథ్యంలో, ఆ ప్రాంత రైతులు, మహిళలు భక్తి, ఆనందంతో ప్రత్యేక యాత్ర చేపట్టారు. అమరావతికి చట్టబద్ధ గుర్తింపు లభించడంతో వారు తమ...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసరలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సరస్వతి దేవాలయంను సందర్శించి పలు ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన మనవడు రియాన్ష్ (రుద్రదేవ్)కు అక్షరాభ్యాసం...
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి వార్తాల్లోకి వచ్చింది సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టు ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. నటుడు విజయ్ తో ఆమె ప్రేమలో ఉన్నారంటూ సాగుతున్న ప్రచారం పై...
ప్రేమ జంటల రక్షణకు కర్ణాటకలో కొత్త చట్టం
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రేమ జంటలకు రాజ్యాంగబద్ధమైన రక్షణను కల్పించేందుకు ఒక విప్లవాత్మక చట్టం ప్రవేశపెట్టింది. పరువు హత్యలు, కులం–మతం పేరుతో జరుగుతున్న దాడులను నియంత్రించడమే...
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ప్రయాణించే డ్రైవర్లు, ప్రయాణికులు కోసం కీలకమైన మార్పును ప్రకటించింది. భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 10 నుండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాలు...