Mana Prabha Desk

spot_img

‘నీ పో, మోనే విజయన్‌!’ … కేరళ సీఎంకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్..

సుస్థిరాభివృద్ధి అంశంపై తెలంగాణ, కేరళ రాష్ట్రాల మధ్య రాజకీయ వాగ్వాదం చెలరేగింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోషల్ మీడియా వేదిక X లో చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారితీశాయి. తెలంగాణ...

మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు

చిత్తూరు జిల్లాలో రెచ్చిపోతున్న కేటుగాళ్లు. ఇటీవలి కాలంలో మోసగాళ్లు వినూత్న పద్ధతులు అవలంబిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. తాజాగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు గ్రామంలో విచిత్ర సంఘటన చోటుచేసుకున్న ఘటన స్థానికులను ఆశ్చార్యానికి...

ఏపీలో పిడుగుల పాటుకు 9 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అకాల వర్షాలు తీవ్రంగా వణికిస్తున్నాయి. సాధారణంగా ఈ కాలంలో ఉండకూడని భారీ వర్షాలు కురవడంతో పాటు పిడుగులు పడటం ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తుంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పిడుగుపాటుకు...

అమరావతి అధికారిక రాజధాని – సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై ఎంతోకాలంగా కొనసాగుతున్న చర్చలకు ముగింపు పలికే విధంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026 ద్వారా 2014 నాటి ప్రధాన చట్టంలోని సెక్షన్...

రాజేంద్రనగర్‌లో బీజేపీ ఆవిర్భావ వేడుకలు

రాజేంద్రనగర్‌లో నిర్వహించిన బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొని, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై భారీ సంఖ్యలో చేరిన యువతకు...

సౌర విప్లవానికి పిలుపు: విజయవాడలో సోలార్ కార్యాలయం ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడలో సౌర శక్తి వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక కార్యక్రమం జరిగింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సోమవారం వన్ టౌన్ ఇస్లాంపేట బీఆర్‌పి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన...

మేం పాలకులం కాదు… ప్రజల సేవకులం: సీఎం రేవంత్

ఆదిలాబాద్‌లో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ముందుకు సాగుతామని స్పష్టం...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!