సుస్థిరాభివృద్ధి అంశంపై తెలంగాణ, కేరళ రాష్ట్రాల మధ్య రాజకీయ వాగ్వాదం చెలరేగింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోషల్ మీడియా వేదిక X లో చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారితీశాయి. తెలంగాణ...
చిత్తూరు జిల్లాలో రెచ్చిపోతున్న కేటుగాళ్లు. ఇటీవలి కాలంలో మోసగాళ్లు వినూత్న పద్ధతులు అవలంబిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. తాజాగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు గ్రామంలో విచిత్ర సంఘటన చోటుచేసుకున్న ఘటన స్థానికులను ఆశ్చార్యానికి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అకాల వర్షాలు తీవ్రంగా వణికిస్తున్నాయి. సాధారణంగా ఈ కాలంలో ఉండకూడని భారీ వర్షాలు కురవడంతో పాటు పిడుగులు పడటం ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తుంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పిడుగుపాటుకు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై ఎంతోకాలంగా కొనసాగుతున్న చర్చలకు ముగింపు పలికే విధంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026 ద్వారా 2014 నాటి ప్రధాన చట్టంలోని సెక్షన్...
రాజేంద్రనగర్లో నిర్వహించిన బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొని, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై భారీ సంఖ్యలో చేరిన యువతకు...
విజయవాడలో సౌర శక్తి వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక కార్యక్రమం జరిగింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సోమవారం వన్ టౌన్ ఇస్లాంపేట బీఆర్పి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన...
ఆదిలాబాద్లో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ముందుకు సాగుతామని స్పష్టం...