దేశంలోని మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి ధరల భారం పడింది. నిత్యావసర ఖర్చులు పెరుగుతున్న తరుణంలో గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ (వంటగ్యాస్) సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు...
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం కొనసాగుతున్న భారీ గాలింపు చర్యల మధ్య విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్న అస్సాం రైఫిల్స్కు చెందిన...
తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత C. జోషేఫ్ విజయ్ తన తొలి క్యాబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు....
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నమలై పార్టీకి రాజీనామా చేసిన మరుసటి రోజే తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన...
భారత ప్రధాని నరేంద్రమోడీ తనకు బహూకరించిన అరుదైన వజ్రాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలని భావించానని, అయితే అమెరికా ప్రభుత్వ నిబంధనల కారణంగా చివరికి దానిని తిరిగి అప్పగించాల్సి వచ్చిందని అమెరికా మాజీ ప్రథమ మహిళ...
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న టీజీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు ప్రాథమిక...
కర్నూలు నగరంలో గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి బలవన్మరణానికి పాల్పడటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది....