Mana Prabha Desk

spot_img

స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టండి

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. శుక్రవారం మంత్రులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన స్థానిక ఎన్నికల...

కేసీఆర్ జోక్యంతో సాగునీటి విడుదల

తెలంగాణలో సాగునీటి పంపిణీ విషయంలో మరోసారి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జోక్యం రైతులకు ఊరట కలిగించింది. సిద్దిపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయనే సమాచారంపై ఆయన తక్షణమే స్పందించారు. కొండపోచమ్మ సాగర్‌...

ప్రేమోన్మాది దారుణం.. ఇంటర్ బాలిక గొంతు కోసి హత్య..

వైఎస్సార్ కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తూ ఓ బాలిక ప్రాణాలు బలిగొన్నాడు ఓ యువకుడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖాజీపేట మండల...

జూలైలో భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం

విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి నిర్మాణానికి చేరువైన సందర్భంగా ప్రారంభోత్సవంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి చేపట్టింది. ఈ ప్రాజెక్టును జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం, ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశ...

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి శ్రమిస్తోంది :మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి

తెలంగాణ రాజకీయాల్లో నీటిపారుదల ప్రాజెక్టులపై మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతునే ఉంది. గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర...

11 ఏళ్ల బాలికపై అత్యాచారం

బెంగళూరు నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కేవలం 11 ఏళ్ల బాలికపై ఓ వలస కార్మికుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన సమాజాన్ని కలచివేస్తోంది. ఈ ఘటనలో నిందితుడైన 28 ఏళ్ల...

కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం… ఏడుగురు విద్యార్థుల సస్పెన్షన్

వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను వేధించినట్లు ఆరోపణలు రుజువయ్యాయి, కాలేజీ యాజమాన్యం ఏడుగురు థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంది. కాలేజీ ప్రిన్సిపాల్...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!