Mana Prabha Desk

spot_img

లోకం

లోకం కనులకు కాంతులు పంచే చిత్రపటం,ప్రతి దృశ్యం ఒక కథ,ప్రతి క్షణం ఒక సందేశం లోకం వీనులకు విందులు అందించే సంగీతమందిరం,గాలుల గుసగుసలు, పక్షుల కిలకిలరావాలు,మనసును మురిపించే మధురస్వరాలు లోకం ...

జయం రవికి హైకోర్టులో ఎదురుదెబ్బ..

ప్రముఖ తమిళ నటుడు జయం రవి ఆయన భార్య ఆర్తి రవి మధ్య కొనసాగుతున్న కుటుంబ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. విడాకుల కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యంతర భరణం చెల్లింపుకు...

పెరిగిన పసిడి ధర..

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు బుధవారం స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు తాజాగా కొద్దిపాటి ఊరటనిచ్చాయి. అయితే బంగారం ధరలు...

ట్రిపుల్ మర్డర్ దోషికి సుప్రీంకోర్టులో షాక్..

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో 2015లో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు విధించిన జీవిత ఖైదు శిక్షను తగ్గించి, ముందస్తుగా విడుదల...

మీనాక్షి నటరాజన్ పై తెలంగాణలో ఎలాంటి కేసులు లేవు..

మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నాటరాజన్​ నామినేషన్ తిరస్కరణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామంపై తెలంగాణ ముఖ్యమంత్రి A. రేవంత్​ రెడ్డి...

ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. :సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత బలోపేతం చేసి, ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభతరంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా,...

మోదీ 12 ఏళ్ల పాలనకి అమెరికా ప్రశంసలు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా 12 సంవత్సరాల మైలురాయిని చేరుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అమెరికాలోని రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు ఆయన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!