హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు సాధించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, పరిపాలనా వైఫల్యాలకు...
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు అభివృద్ధి, విస్తరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మెట్రో రైల్ ఫేజ్-1 రీఫైనాన్సింగ్ కోసం ఉద్దేశించిన...
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఎన్నికల కమిషన్పై రాజకీయ విమర్శలు చేయడం ద్వారా...
వారసత్వ ఉద్యోగాల అంశంలో సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతంలోని కాసిపేట గనిపై నిర్వహించిన ‘బొగ్గుబాయి’ బాట...
వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని దీనదయాళ్ రోడ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కోరారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సంచిత గంగ్వార్ను కలిసి వినతిపత్రం...
దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఉద్యమంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో...
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు వచ్చిన వార్తలు ప్రపంచ మార్కెట్లకు ఊరటనిచ్చాయి. ముఖ్యంగా...