రాష్ట్ర విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావడమే...
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య విమర్శల యుద్ధం మరింత ముదురుతోంది. రాష్ట్రంలో వివిధ అంశాలపై ఇప్పటికే పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతుండగా, తాజాగా గురుకుల విద్యాసంస్థల...
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న...
రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులు పెంచుతున్నాయంటూ వాటిపై కఠిన నియంత్రణ విధించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మంగళవారం...
రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజా ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క...
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని, ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత బూత్ స్థాయి ఏజెంట్లపై ఉందని తెలంగాణ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతుతో ముందుకు సాగుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషీ స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటికే వేల...