Mana Prabha Desk

spot_img

విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ రంగ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. కరువు భత్యం (డీఏ)ను 1.62 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ శాఖకు...

ఆ పుస్తకాన్ని శాశ్వతంగా మూసేశా: కవిత

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారే వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుతో గానీ, భారత రాష్ట్ర...

బొల్లారంలో ప్రత్యేక టెస్లా కేంద్రం సిద్ధం

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు వేసింది. దేశంలోని ప్రముఖ ఐటీ నగరాల్లో ఒకటైన...

పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? :అంబటి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న గాదె సాయికృష్ణ మృతి ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 23 ఏళ్ల యువకుడు...

ట్రెడ్‌మిల్‌పై రివర్స్‌లో నడిచిన పూజా హెగ్డే

దక్షిణాది, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పూజా హెగ్డే ఫిట్‌నెస్ విషయంలో ఎంత క్రమశిక్షణతో ఉంటారో ఆమె అభిమానులకు బాగా తెలుసు. తెరపై పర్ఫెక్ట్...

ఆ పాటలో ఇంకాస్త బాగా చేయాల్సింది: తమన్నా

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం జైలర్లోని ‘కావాలయ్యా’ పాట దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడుదలైన వెంటనే ఈ పాట సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించడంతో...

పేపర్ లీక్ బాధితులకు రూ.1 కోటి చొప్పున సాయం అందించాలి :అభిజీత్ దీప్కే డిమాండ్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వివిధ పోటీ పరీక్షల్లో చోటుచేసుకున్న పేపర్ లీక్ ఘటనలు లక్షలాది మంది విద్యార్థులను మానసికంగా, భావోద్వేగపరంగా...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!