ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ రంగంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆన్లైన్ రమ్మీ, పోకర్ తదితర గేమ్స్లో డబ్బులు పందెంగా పెట్టి ఆడి రాజ్యాంగ పరిరక్షణ పొందలేరని ధర్మాసనం...
తిరుమల శ్రీవారి ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన లడ్డూ మరోసారి రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేసింది. ఈ ఏడాది మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలను విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు మరింత ఆధునిక, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేయడంతో పాటు, ప్రయాణికులకు సురక్షితమైన...
తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత కలిగిన నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం...
అమెరికాలో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ ను ఆటా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో...
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ పండు (జి. షణ్ముఖ) రోడ్డు ప్రమాదానికి గురైన వార్త తెలుగు బుల్లితెర, సినీ పరిశ్రమ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఎన్నో టెలివిజన్ కార్యక్రమాలు, రియాలిటీ షోలు,...
తోతపూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
తోతపూరి...