Mana Prabha Desk

spot_img

ప్రకాశంలో యువకుడి దారుణ హత్య

ప్రకాశం జిల్లాలో ఓ యువకుడి దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు అనుమానిస్తున్నారు. సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామంలో...

సాయికృష్ణ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

విజయవాడలో సంచలనం రేపిన యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం, అనంతరం వెలుగులోకి వచ్చిన కస్టడీ మృతి ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుపై సమగ్ర, పారదర్శక విచారణ జరిపేందుకు...

శ్రీలంక గడ్డపై భారత్ ‘ఏ’ జట్టు విజేత..

శ్రీలంక వేదికగా జరిగిన ట్రై నేషన్ ‘ఏ’ సిరీస్‌లో భారత్ ‘ఏ’ జట్టు అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా అవతరించింది. దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఆతిథ్య శ్రీలంక...

యుద్ధ నౌకలు జాతికి అంకితం చేసిన మోదీ

భారత రక్షణ రంగంలో స్వావలంబన లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక అడుగు వేశారు. దేశ నౌకాదళ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా...

తమిళనాడులో అమ్మోనియా వాయువు లీకై ఏడుగురి మృతి

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న ఘోర పారిశ్రామిక ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ ప్రైవేట్ సీఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ కావడంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు...

నీట్ విద్యార్థుల కోసం గంటసేపు ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రధాని మోదీ

దేశంలోని విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ చూపుతున్న శ్రద్ధ మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైద్య విద్యలో ప్రవేశాలకు కీలకమైన నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్న రోజు, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు...

ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్

దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే అత్యంత ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో ఒకటైన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూసిన ఈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!