Mana Prabha Desk

spot_img

సాయికృష్ణ అదృశ్యం కేసు… సీఐ నాగరాజుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విజయవాడ కస్టడీ మరణం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండైన కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్...

మంగళగిరిలో పవన్-చరణ్ సమావేశం..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం...

 ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులకు ఒక శుభవార్తను అందించారు. తాను తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ, కొంతకాలం పాటు సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకోనున్నట్లు వెల్లడించారు. బుధవారం నిర్వహించిన తన...

సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట..

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో కీలక ఉపశమనం లభించింది. 2019 హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచార సమయంలో నమోదైన ఐదు కేసులను తెలంగాణ హైకోర్టు బుధవారం కొట్టివేసింది....

మంచి ఐడియా ఉంటే చాలు.. ప్రపంచాన్ని ఆకట్టుకోవచ్చు: ప్రియాంక చోప్రా

వినోద రంగంలోకి అడుగుపెట్టాలనుకునే కొత్త తరం సృజనకర్తలకు ప్రస్తుతం ఉన్న అవకాశాలు గతంలో ఎన్నడూ లేనంతగా విస్తరించాయని వరల్డ్ స్టార్ ప్రియాంక చోప్రా అన్నారు. ఒక మంచి ఆలోచన, దానిని ఆచరణలో పెట్టే...

ముద్రగడను పరామర్శించిన విజయసాయిరెడ్డి..

మాజీ మంత్రి, ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆయన నగరంలోని సింధు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో...

యువ క్రికెటర్లకు ఏపీఎల్ గొప్ప వేదిక: రామ్ చరణ్

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుధవారం మంగళగిరిలో సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) చివరి దశ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!