Mana Prabha Desk

spot_img

కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులకు గుర్తింపు కరువు: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ, మండల స్థాయిలో పనిచేస్తున్న విలేకరులకు...

ఇప్పుడు మేం భార్యాభర్తలం : ఫైమా

ప్రముఖ టెలివిజన్ హాస్యనటి, జబర్దస్త్ ఫేమ్ ఫైమా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. దాదాపు తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకుంటూ తన చిరకాల ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను...

ఆధ్యాత్మిక మార్గంలో మరో అడుగు.. వార్షిక దీక్ష చేపట్టిన జనసేన అధినేత

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ఘనంగా ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రసిద్ధ శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా దీక్ష...

శబరిమల యాత్ర పూర్తి.. సినీ రంగంలో మరింత కష్టపడతా:జయం రవి

ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత రవి మోహన్ (జయం రవి) తన శబరిమల ఆధ్యాత్మిక యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మే నెలలో ప్రారంభించిన అయ్యప్ప దీక్షను జూన్ 24న విరమించిన ఆయన,...

సాయికృష్ణ అదృశ్యం కేసు… సీఐ నాగరాజుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విజయవాడ కస్టడీ మరణం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండైన కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్...

మంగళగిరిలో పవన్-చరణ్ సమావేశం..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం...

 ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులకు ఒక శుభవార్తను అందించారు. తాను తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ, కొంతకాలం పాటు సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకోనున్నట్లు వెల్లడించారు. బుధవారం నిర్వహించిన తన...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!