మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మంగళవారం పులివెందులలో ప్రజలతో మమేకమయ్యారు. సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయన భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి అభిమానులు, పార్టీ శ్రేణులు,...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి చెందిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ముందస్తు అనుమతులు లేకుండా భారీ ర్యాలీ నిర్వహించడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించారన్న...