భార్యను ఏ భర్త కూడా పశువులా చూడకూడదని, ఆమెకు గౌరవంతో జీవించే పూర్తి హక్కు ఉందని సూప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహహింస కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం చేసిన...
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మహిళా సాధికారతపై మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలున్ని పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు. మహిళలకు న్యాయం చేయాలనే నిజమైన సంకల్పం ఉన్నట్లయితే, ఈ...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకుల భార్యలను ఉద్దేశించి రాధాకృష్ణ అత్యంత అసహ్యకరమైన, దిగజారిన భాషను ఉపయోగించారని, ఇది మహిళలను ఉద్దేశపూర్వకంగా...