ఆర్సీబీ విజయం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తన అధికారిక సోషల్ మీడియా వేదికలో ఒక ప్రత్యేక పోస్టును విడుదల చేసింది. ఇందులో ఆర్సీబీ ఆటగాళ్లు, ముఖ్యంగా విరాట్ కోహ్లీ ట్రోఫీతో సంబరాలు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులో ఆనందోత్సాహాలు అంబరాన్ని తాకాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత...
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం మరోసారి క్రికెట్ సంబరాలకు వేదికగా మారింది. కోట్లాది అభిమానుల అంచనాల నడుమ జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)...