దక్షిణ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక అద్భుతమైన, అరుదైన దృశ్యం కన్నడ నాట ఆవిష్కృతమైంది. భిన్నమైన రాజకీయ నేపథ్యాలు, సిద్ధాంతాలు కలిగిన ముగ్గురు దిగ్గజ ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి వచ్చి చేతులు కలిపారు....
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల వ్యవసాయ రంగానికి జీవనాడిగా నిలిచిన తుంగభద్ర ప్రాజెక్టు ఆధునికీకరణలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ చారిత్రాత్మక...