తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడబోనని, ప్రజల జీవితాలతో రాజకీయాలు చేసే వారిని నిలదీస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తాను తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న...
నేను తెలంగాణ మట్టి బిడ్డను. రాష్ట్రం కోసం కొట్లాడిన వాడినని ఎంపీ ఈటెల అన్నారు. సమైక్య శాసనసభలో గొంతు విప్పి తెలంగాణ ప్రజల ఆత్మను ఆవిష్కరించి అందరినీ కన్విన్స్ చేసినవాడినని, రాజకీయాల ముసుగులో...