కలం స్నేహం వ్యవస్థాపకులు సినీ దర్శకులు, సంగీత దర్శకులు, నిర్మాత, గోపాల్ ఆచార్య ఆధ్వర్యంలో కలం స్నేహం జాతీయ కన్వీనర్ రాధిక కానుగు మెదక్ జిల్లా మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తరుణంలో...
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వీరాభిమాని, హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) మృతి ఆయనను తీవ్రంగా కలచివేసింది. అరుదైన జన్యుపరమైన వ్యాధితో కొంతకాలంగా పోరాడుతున్న నిరంజన్...
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) మంగళవారం రాత్రి కన్నుమూశారు. హనుమకొండకు చెందిన నిరంజన్ కొంతకాలంగా అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లోని...
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు వీరాభిమానిగా గుర్తింపు పొందిన హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) మంగళవారం కన్నుమూశారు. అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో పాటు కిడ్నీ...
దేశంలో బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రభుత్వ రంగ గనుల సంస్థలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ...
తెలంగాణలో రైతులు, భూమి యజమానుల ఆస్తుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు....
పోక్సో చట్టం కింద నమోదైన కేసులో అరెస్టై ప్రస్తుతం న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కొంటున్న బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు పక్షాల...