యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయిలో కాకుండా, నలుగురికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. నాగోల్లోని శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన 'యువ భారత్ కాన్క్లేవ్'...
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చేపడుతున్న భూసేకరణ ప్రక్రియ మరోసారి వివాదానికి దారితీసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో అధికారులు భూముల స్వాధీనం కోసం వెళ్లగా,...
జీవితమంతా కుటుంబం కోసం కష్టపడిన తండ్రికి కూతురు ఇచ్చిన ఓ అపురూపమైన పుట్టినరోజు కానుక ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది మందిని భావోద్వేగానికి గురిచేస్తోంది. తెలంగాణకు చెందిన నందిని కావేరి అనే యువతి...
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న కీలక పరిపాలనా అంశాల్లో ఒకటైన వక్ఫ్ ఆస్తుల రికార్డుల బదలాయింపు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు...
వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ కలహాలు, భర్త వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన...
హైదరాబాద్లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నగరంలోని మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పి. వెంకట్రామ్ రెడ్డి కుమారుడు భరత్ రాజ్ రెడ్డితో పాటు...
హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థికి ఇచ్చిన హోంవర్క్ వివాదాస్పదంగా మారింది. మతపరమైన అంశానికి సంబంధించిన పాఠాన్ని హోంవర్క్గా ఇచ్చారంటూ విద్యార్థి తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ ఘటన...