తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మక సాగునీటి ప్రాజెక్టులలో ఒకటైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరోసారి రాజకీయ దుమారానికి కేంద్రబిందువైంది. ఈ ప్రాజెక్టు అమలు, పురోగతి, ప్రభుత్వ వైఖరిపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని...
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టే కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఎంసీహెచ్ఆర్డీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ...