ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “కలిసి ముందుకు సాగుదాం” అనే పిలుపును తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్వీకరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన.. రాష్ట్ర...
తెలంగాణ అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6న నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు.ఈ...