తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం...