తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు వ్యవహారం ప్రస్తుతం ఆ పార్టీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి ఓ కార్యక్రమంలో...
గుంటూరులో ఓ మహిళపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా...
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ దేశ రాజధాని న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లారు. జాతీయ స్థాయిలో ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహిస్తున్న కీలక సదస్సుల్లో పాల్గొని రాష్ట్ర అభివృద్ధి,...
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) భాగస్వామ్య పక్షాల సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రధానమంత్రి...
ప్రముఖ విద్యావేత్త, భాష్యం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు భాష్యం రామకృష్ణజాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. తెలుగుదేశం పార్టీ ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో విద్యారంగంలో విశేష సేవలందించిన వ్యక్తిగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రానున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ విమర్శలు కూడా తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను చూసి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...