అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరానికి సంబంధించిన విరాళాల దారిమళ్లింపు ఆరోపణల కేసును రాజకీయ అంశంగా మార్చవద్దని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఈ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని, శ్రీరామ...
హిందూ ధర్మం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది ఒక గొప్ప జీవన విధానమని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి చాటి చెప్పింది. మతపరమైన విశ్వాసాలు, ఆచారాల పరిధిని...
శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ అంశంపై ఎనిమిదో రోజు విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ చేసిన వాదనకు...