తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదలలో జరుగుతున్న జాప్యంపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ సమస్యను ప్రభుత్వం...
అన్ని సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో విద్యనభ్యసించే విద్యార్థుల డైట్ బిల్లులు పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం...
ఫీజు రియంబర్స్మెంట్ ను యధావిధిగా అమలు చేయాలని ఫీజుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని గత సంవత్సర కాలంగా బీసీలు ఉద్యమిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని...
సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంగా చెప్పారు. గురువారం నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో బీసీ, ఎస్సీ, ఎస్సీ డిపార్ట్ మెంట్స్...
దేశంలోని విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ చూపుతున్న శ్రద్ధ మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైద్య విద్యలో ప్రవేశాలకు కీలకమైన నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్న రోజు, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు...
ఫీజుల రియంబర్స్మెంట్ దశలవారీగా రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని అందులో భాగంగానే జీవో ఏడును రద్దు చేసినట్టే చేసి ఎనిమిది తొమ్మిది జీవోలను తెచ్చి బీసీలకు ఉరితాడు బిగించిందని బీసీ...