విజయవాడలో సంచలనం సృష్టించిన యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి...
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సంచలనం రేపిన విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసు, అలాగే క్రాంతికుమార్ అనుమానాస్పద మృతి ఘటనలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి...