కన్నార్పకుండా అబద్దాలు ఆడడం… కుల చిచ్చు రాజేసి రాజకీయాలు చేయడం గొడ్డలి పార్టీకి అలవాటుగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. బుధవారం జొన్నగిరిలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్రంలో జరుగుతున్న వివిధ...
విజయవాడలో సంచలనం రేపిన యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం, అనంతరం వెలుగులోకి వచ్చిన కస్టడీ మృతి ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుపై సమగ్ర, పారదర్శక విచారణ జరిపేందుకు...