భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు సవాళ్లతో కొనసాగుతున్న వేళ.. ఇస్లామాబాద్ నుంచి కీలక సంకేతాలు వెలువడ్డాయి. 2027లో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సుకు భారత...
విదేశీ ప్రయాణంలో అనుకోని పరిస్థితుల్లో చిక్కుకున్న ఒక తెలుగు కుటుంబానికి సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్య, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణ చర్యలు చేపట్టారు. హాంకాంగ్...
పాస్పోర్ట్ దరఖాస్తుల పరిశీలన (వెరిఫికేషన్) ప్రక్రియలో అత్యుత్తమ సేవలు అందించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం లభించింది. పౌరులకు వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడంలో...
తెలంగాణ పోలీసు శాఖ మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. పౌర సేవల అందజేతలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ, పాస్పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను అత్యంత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించినందుకు కేంద్ర...