హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. ప్రజా...
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ మహిళల సాధికారతకు బలమైన మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల (VO) భవనాల నిర్మాణం...