ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో 2015లో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు విధించిన జీవిత ఖైదు శిక్షను తగ్గించి, ముందస్తుగా విడుదల...
డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుకు న్యాయస్థానంలో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన...
వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది. డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేసినట్లు ఆధారాలు ఉండటంతో కోర్టు ఈ...