లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ (డీలిమిటేషన్) బిల్లు వీగిపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని ఆయన భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోయే చారిత్రక విజయంగా అభివర్ణించారు....
భారతీయ జనతా పార్టీ స్థాపనకు 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ నివాసంలో పార్టీ జెండా ఆవిష్కరించి కార్యకర్తలు ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. “భారత్ మాతా కి...
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తనపై జరుగుతున్న ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. శామీర్పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తిరిగి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరబోతున్నానన్న వార్తలను...