ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు ;పవన్ కళ్యాణ్ నివాసం వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి...
హైదరాబాద్లో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన ‘నవనిర్మాణ సభ’ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సభ నిర్వహణపై తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ...
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొని ఉండేదని, ప్రజాస్వామ్య విలువలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజలు బహిరంగంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి కూడా...
కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్య ధోరణి...
లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ (డీలిమిటేషన్) బిల్లు వీగిపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని ఆయన భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోయే చారిత్రక విజయంగా అభివర్ణించారు....
భారతీయ జనతా పార్టీ స్థాపనకు 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ నివాసంలో పార్టీ జెండా ఆవిష్కరించి కార్యకర్తలు ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. “భారత్ మాతా కి...
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తనపై జరుగుతున్న ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. శామీర్పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తిరిగి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరబోతున్నానన్న వార్తలను...