నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న వేళ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ మరణాన్ని “ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం...
మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ట్రాన్స్పోర్ట్, రోడ్లు & భవనాల శాఖ...
దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై జరుగుతున్న చర్చల నడుమ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు జనాభా శాతానికి అనుగుణంగా కాకుండా మరింత అధికంగా లోక్సభ ఎంపీ...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చుతూ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ...
అంగన్వాడీ టీచర్ల సేవలను మరింత సమర్థవంతంగా మార్చేందుకు సాంకేతిక సదుపాయాలను అందించాల్సిన అవసరం ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో సిడిపిఓ స్వాతితో కలిసి...
భారత–ఫ్రాన్స్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ (PFG) సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని జల వనరుల ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ ప్రతినిధి బృందం మరియు భారత పార్లమెంటరీ సభ్యుల...
హైదరాబాద్: మహిళా సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ పట్ల తెలంగాణ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం విజయోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లోని చందానగర్లో నిర్వహించిన...