దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక సాధారణ వాగ్వివాదం క్షణాల్లోనే కాల్పులకు దారి తీసి, ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనలో మరొక యువకుడు తీవ్రంగా గాయపడటంతో...
కరోనా మహమ్మారి సమయంలో అమలు చేసిన లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో తమిళనాడులో తండ్రీ కొడుకులు పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం ఓ రోజు రాత్రాంత పోలీసులు వారిని చిత్రహింసలు...