ప్రధానమంత్రి మోడీ పాల్గొననున్న భారీ బహిరంగ సభకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. నేడు(ఆదివారం) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ఈ సభకు లక్షలాది మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో నగర యంత్రాంగం విస్తృత...
ఈ నెల10వ తేదినా మోదీ హైదరాబాద్ పర్యటన సర్వం సిద్ధమైంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా హైదరాబాద్ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిచనున్నారు. ప్రధాని పర్యటనతో కమల...