హైదరాబాద్లోని వీబీఐటీ (VBIT) కళాశాల ప్రాంగణంలో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజిట్ భారత్ స్టూడెంట్ కాన్క్లేవ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది....
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణలోని పార్టీ శ్రేణులు పోరాడాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ప్రజాపోరాటాలు చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ లక్ష్యంగా...