మృతదేహాల పోస్టుమార్టం, వేలిముద్రలు, డీఎన్ఏ పరీక్షలు..
రాయబార కార్యాలయాల సమన్వయంతో మృతుల గుర్తింపు..
బంధువులకు అప్పగింతపై క్లారిటీ
నేపాల్లోని రసువా జిల్లాలో ఇటీవల సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తులో...
హిమాలయ విపత్తులపై ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి..
ఐదు దేశాలకు సద్గురు పిలుపు
నేపాల్ వరదల్లో భారీ ప్రాణనష్టం..
హిమాలయ ప్రాంతంలో తరచూ సంభవిస్తున్న ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్, చైనా, పాకిస్థాన్, నేపాల్,...
మృతదేహాలతో నదీ తీరాలు విషాదమయం..
డీఎన్ఏ నమూనాలు సేకరించి సామూహిక ఖననం
దాదాపు 4,200 మంది గల్లంతు.. వారిలో 592 మంది విదేశీయులు
పొరుగు దేశం నేపాల్ను భారీ వరదలు తీవ్ర విషాదంలోకి నెట్టాయి. గత కొన్ని...
నేపాల్ వరద బీభత్సంలో ఆ ఒక్క ఇల్లు చెక్కుచెదరకుండా ఎలా నిలిచింది?
నిపుణులు ఏం చెబుతున్నారు?
ప్రధాన వరద మార్గానికి కాస్త పక్కన ఉన్న ఇల్లు
నేపాల్లో ఇటీవల సంభవించిన భయానక వరదలు, ఆకస్మిక జలప్రవాహాలు...
వరద ముంచెత్తడానికి ముందే 1,643 మంది విద్యార్థుల తరలింపు.
1,643 మంది ప్రాణాలు కాపాడిన నేపాల్ స్కూల్ ప్రిన్సిపల్
సమయస్ఫూర్తితో తీసుకున్న ఒక నిర్ణయం వేలాది మంది కుటుంబాల్లో వెలుగులు నింపింది. ప్రకృతి విపత్తు రూపంలో...
నేపాల్ వరదల్లో 15 నిమిషాల తేడాతో తప్పిన ముప్పు
నేపాల్ వరదల్లో చావు అంచుల దాకా వెళ్లొచ్చిన ఐదుగురు..
టీ తాగడం కోసం షాప్ దగ్గర ఆగడంతో దక్కిన ప్రాణాలు
సాధారణంగా అలసట తీర్చుకోవడానికి,...
నేపాల్ వరదల్లో అద్భుతం.. మూడు రోజులు శిథిలాల కింద ఆరేళ్ల బాలిక సజీవంగా!
రసూవా జిల్లాలో అద్భుతం చేసిన రెస్క్యూ బృందాలు
నేపాల్ను అతలాకుతలం చేసిన ఘోర వరదల్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నప్పటికీ, అదే సమయంలో...