మృతదేహాలతో నదీ తీరాలు విషాదమయం..
డీఎన్ఏ నమూనాలు సేకరించి సామూహిక ఖననం
దాదాపు 4,200 మంది గల్లంతు.. వారిలో 592 మంది విదేశీయులు
పొరుగు దేశం నేపాల్ను భారీ వరదలు తీవ్ర విషాదంలోకి నెట్టాయి. గత కొన్ని...
సైనికుల సాహసంతో దక్కిన ప్రాణం
కళ్ల ముందే ఇల్లు, కుటుంబం వరదలో కొట్టుకుపోయింది..
తృటిలో ప్రాణాలతో బయటపడిన మహిళ
నేపాల్ను ఇటీవల ముంచెత్తిన ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. భారీ వర్షాలతో కొండ ప్రాంతాల్లోని...
నేపాల్లో వరదల్లో 95 మంది మృతి, 500 మంది గల్లంతు
కైలాస యాత్రకు వెళ్లిన 156 మంది హైదరాబాద్ వాసులు సురక్షితం
క్షేమంగా ఉన్నా స్వదేశానికి రావడం కష్టం..
హిమాలయ దేశం నేపాల్ను భారీ వర్షాలు, ఆకస్మిక...
నేపాల్ను ముంచెత్తిన వరదలు
కష్టకాలంలో నేపాల్కు అండగా భారత్..
సహాయక చర్యలకు పూర్తి సహకారం అందిస్తామని హామి
పొరుగు దేశం నేపాల్ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. రసువా జిల్లాలోని భోటే కోశీ నదిలో...