మృతదేహాలతో నదీ తీరాలు విషాదమయం..
డీఎన్ఏ నమూనాలు సేకరించి సామూహిక ఖననం
దాదాపు 4,200 మంది గల్లంతు.. వారిలో 592 మంది విదేశీయులు
పొరుగు దేశం నేపాల్ను భారీ వరదలు తీవ్ర విషాదంలోకి నెట్టాయి. గత కొన్ని...
నేపాల్ వరదల్లో అద్భుతం.. మూడు రోజులు శిథిలాల కింద ఆరేళ్ల బాలిక సజీవంగా!
రసూవా జిల్లాలో అద్భుతం చేసిన రెస్క్యూ బృందాలు
నేపాల్ను అతలాకుతలం చేసిన ఘోర వరదల్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నప్పటికీ, అదే సమయంలో...
భోటేకోషి నదిలో పెరుగుతున్న నీటిమట్టం.
వరద నుంచి బయటపడటం పునర్జన్మ లాంటిది..
నేపాల్-టిబెట్ సరిహద్దులోని హిమాలయ ప్రాంతాన్ని కుదిపేసిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. భారీగా వచ్చిన వరద నీరు, మట్టి, రాళ్లు, మంచు...