ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత...
వైద్య విద్య జాతీయ అర్హత పరీక్ష (నీట్-యూజీ) 2026 రద్దు అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన ధ్వజమెత్తారు....