దేశ అభివృద్ధికి ఇంధనంగా నిలిచే బొగ్గు రంగం నవభారత నిర్మాణంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ...
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత...
వైద్య విద్య జాతీయ అర్హత పరీక్ష (నీట్-యూజీ) 2026 రద్దు అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన ధ్వజమెత్తారు....