తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడబోనని, ప్రజల జీవితాలతో రాజకీయాలు చేసే వారిని నిలదీస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తాను తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న...
నేను తెలంగాణ మట్టి బిడ్డను. రాష్ట్రం కోసం కొట్లాడిన వాడినని ఎంపీ ఈటెల అన్నారు. సమైక్య శాసనసభలో గొంతు విప్పి తెలంగాణ ప్రజల ఆత్మను ఆవిష్కరించి అందరినీ కన్విన్స్ చేసినవాడినని, రాజకీయాల ముసుగులో...
కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ లో శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక భారతదేశ విశ్వ గురువుగా...
వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో ప్రతిపాదిత రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి పనులను స్వాగతిస్తున్నప్పటికీ, ప్రతిపాదిత నిర్మాణం కారణంగా తమ నివాసాలు, రాకపోకలు, జీవన విధానంపై...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూంకుంటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుట్బాల్ గ్రౌండ్ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రారంభించారు. చైర్మన్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్యతో కలిసి ఆయన...
చేర్యాల పట్టణంలో నూతనంగా నిర్మించిన అధ్య రాజ్ హాస్పిటల్ ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఘనంగా ప్రారంభించారు. ఆధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటైన ఈ ఆసుపత్రి ప్రాంత ప్రజలకు నాణ్యమైన...
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తనపై జరుగుతున్న ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. శామీర్పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తిరిగి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరబోతున్నానన్న వార్తలను...