పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ ప్రచారంలో ఉన్న వార్తలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేస్తూ,...
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ ఇంధన సరఫరాలపై పెరుగుతున్న ఆందోళనల మధ్య భారత్కు ఒక ముఖ్యమైన ఊరట లభించింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా భారత్కు చెందిన భారీ...