వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో భార్య సహా ముగ్గురు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఐదేళ్ల క్రితం...
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో 2015లో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు విధించిన జీవిత ఖైదు శిక్షను తగ్గించి, ముందస్తుగా విడుదల...