ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వివిధ ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ కె. రామచంద్ర మోహన్ ఈరోజు సాయంత్రం క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్,...