తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, మాజీ మంత్రి హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్పై దాఖలైన...
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సూచన మేరకే తాను దిల్లీ పర్యటనకు వెళ్లినట్లు మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించిన కేసులు, ఓటుకు నోటు కేసు వంటి...