ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనతో తూర్పు తీర రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేశంలోని అత్యంత రద్దీగా ఉండే...
కలకలం రేపుతున్న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటివరకు చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు, తాజాగా గ్రామ పరిసరాల్లో అనుమానాస్పదంగా...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పరిధిలోని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయంగా అందిస్తున్న 'అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్' పథకం కింద 2026-27 ఆర్థిక...
‘ఇది కూటమి ప్రభుత్వం. రౌడీలు గూండాలను వెనకేసుకొచ్చే ప్రభుత్వం కాదు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు కఠినంగా ఉంటాయి. 21 ఏళ్ల కసబ్ పాకిస్థాన్ నుంచి వచ్చి ఎంతో మంది ప్రాణాలు...
కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. చిన్నారి కనిపించకుండా పోయి 13 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ...
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బాధితురాలి కుటుంబాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా పరామర్శించి...
కాకినాడ జిల్లా తుని మండలంలో రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. మూడు రోజులుగా చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు విస్తృతంగా...