మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు తాము ఏం సాధించాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ బిల్లు...
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైకాపా నాయకుల తీరుపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిని ‘మావిగన్’ అని సంబోధిస్తూ జగన్ అపహాస్యం చేయడం ఆయన అహంకారానికి...
రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి అంశంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పూర్తిగా విధ్వంసానికి ప్రతీకగా నిలిచిందని విమర్శించిన ఆయన,...
పార్లమెంట్లో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.ఈ...